మామిడితో ఇన్ని లాభాలా? మధుమేహ వ్యాధిగ్రస్తులకు...?

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (15:26 IST)
mango
వేసవి కాలంలో పుష్కలంగా లభించే మామిడి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొత్త రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మామిడి పండ్లు తినడం వల్ల రేచీకటి దంత సమస్యలను దూరం చేస్తుంది. 
 
ఆహారంలో మామిడి పండ్లను తరచుగా తీసుకోవడం వల్ల పురీషనాళ క్యాన్సర్‌ను నిరోధించవచ్చు. మామిడి జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. పురుషనాళాన్ని శుభ్రపరుస్తుంది. ఆకలిని ప్రేరేపిస్తుంది.
 
శ్వాసకోశ వ్యాధులను నయం చేయడంలో మామిడిని దివ్యౌషధంగా పనిచేస్తుంది. మామిడి ఆకులను తేనెతో కలిపి, నీటిలో నానబెట్టి, ఆ నీటిని త్రాగితే చెవిపోటు, గొంతునొప్పి తొలగిపోతాయి. 
 
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక మామిడి ఆకులను తీసుకుని, ఎండబెట్టి, పొడి చేసి, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 2 చెంచాల మోతాదులో వేడి నీటితో కలిపి తాగితే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

తర్వాతి కథనం
Show comments