Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడితో ఇన్ని లాభాలా? మధుమేహ వ్యాధిగ్రస్తులకు...?

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (15:26 IST)
mango
వేసవి కాలంలో పుష్కలంగా లభించే మామిడి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొత్త రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మామిడి పండ్లు తినడం వల్ల రేచీకటి దంత సమస్యలను దూరం చేస్తుంది. 
 
ఆహారంలో మామిడి పండ్లను తరచుగా తీసుకోవడం వల్ల పురీషనాళ క్యాన్సర్‌ను నిరోధించవచ్చు. మామిడి జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. పురుషనాళాన్ని శుభ్రపరుస్తుంది. ఆకలిని ప్రేరేపిస్తుంది.
 
శ్వాసకోశ వ్యాధులను నయం చేయడంలో మామిడిని దివ్యౌషధంగా పనిచేస్తుంది. మామిడి ఆకులను తేనెతో కలిపి, నీటిలో నానబెట్టి, ఆ నీటిని త్రాగితే చెవిపోటు, గొంతునొప్పి తొలగిపోతాయి. 
 
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక మామిడి ఆకులను తీసుకుని, ఎండబెట్టి, పొడి చేసి, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 2 చెంచాల మోతాదులో వేడి నీటితో కలిపి తాగితే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: ISACA Hyderabad Chapter నిర్వహించిన SheLeadsTech ఈవెంట్

మహిళా కానిస్టేబుల్‍‌కు సీమంతం చేసిన హోం మంత్రి అనిత (Video)

ఖైరతాబాద్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎన్ఐఏ దర్యాప్తు

రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్

పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది : అమెరికా హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

తర్వాతి కథనం
Show comments