Webdunia - Bharat's app for daily news and videos

Install App

2021లో ఈ నగరం ఎఫైర్ హత్యల్లో అగ్రస్థానం

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (15:20 IST)
దేశంలో చాలావరకు లాక్ డౌన్ నుంచి బయటకువచ్చింది. దీనితోపాటే నేరాల సంఖ్య కూడా క్రమంగా పెరిగింది. దేశంలో సంపూర్ణ కేసుల పరంగా ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక హింసాత్మక నేరాలు చోటుచేసుకున్నాయి. భారతదేశంలో 15.2% (4,28,134 లో 65,155) కేసులు ఉత్తరప్రదేశ్‌లో జరిగాయి. ఇక మహారాష్ట్ర (10.7%), బీహార్-పశ్చిమ బెంగాల్ కేసులలో 10.4%గా నమోదయ్యాయి.

 
ఎన్‌సిఆర్‌బి గణాంకాల ప్రకారం, హింసాత్మక నేరాలకు సంబంధించి లక్ష జనాభాకు 25.0 చొప్పున నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్నాయి. ముంబైలో 184, పూణేలో 50.5 చొప్పున నమోదయ్యాయి. నాగ్‌పూర్, సూరత్‌లలో ఢిల్లీ తర్వాత శృంగార సంబంధాలపై దేశంలో అత్యధిక హత్యలు జరిగాయి. మొత్తమ్మీద ఎఫైర్ల కారణంగా ఢిల్లీలో అత్యధికంగా హత్యలు జరిగినట్లు తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments