Webdunia - Bharat's app for daily news and videos

Install App

2021లో ఈ నగరం ఎఫైర్ హత్యల్లో అగ్రస్థానం

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (15:20 IST)
దేశంలో చాలావరకు లాక్ డౌన్ నుంచి బయటకువచ్చింది. దీనితోపాటే నేరాల సంఖ్య కూడా క్రమంగా పెరిగింది. దేశంలో సంపూర్ణ కేసుల పరంగా ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక హింసాత్మక నేరాలు చోటుచేసుకున్నాయి. భారతదేశంలో 15.2% (4,28,134 లో 65,155) కేసులు ఉత్తరప్రదేశ్‌లో జరిగాయి. ఇక మహారాష్ట్ర (10.7%), బీహార్-పశ్చిమ బెంగాల్ కేసులలో 10.4%గా నమోదయ్యాయి.

 
ఎన్‌సిఆర్‌బి గణాంకాల ప్రకారం, హింసాత్మక నేరాలకు సంబంధించి లక్ష జనాభాకు 25.0 చొప్పున నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్నాయి. ముంబైలో 184, పూణేలో 50.5 చొప్పున నమోదయ్యాయి. నాగ్‌పూర్, సూరత్‌లలో ఢిల్లీ తర్వాత శృంగార సంబంధాలపై దేశంలో అత్యధిక హత్యలు జరిగాయి. మొత్తమ్మీద ఎఫైర్ల కారణంగా ఢిల్లీలో అత్యధికంగా హత్యలు జరిగినట్లు తేలింది.

సంబంధిత వార్తలు

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments