Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి ఏకాదశి జూలై 6, ఓం నమోః నారాయణాయ

సిహెచ్
శనివారం, 5 జులై 2025 (13:10 IST)
"ఓం నమోః నారాయణాయ, ఓం నమోః భగవతే వాసుదేవాయ" అనే రెండు మంత్రాలు చదువుకుంటూ పూజ ప్రారంభించాలి. బియ్యం పిండితో ప్రమిద చేసి అందులో 5 వత్తులతో దీపారాధన చేయాలి. ఐతే తులసి దళాలు లేకుండా విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించకూడదు. కనుక వాటిని సిద్ధం చేసుకోవాలి. ఐతే ఏకాదశి రోజు తులసి ఆకులు మాత్రం పొరపాటున కోయకూడదు. కాబట్టి ముందు రోజునే కోసి సిద్ధం చేసుకోవాలి. స్వామికి నైవేద్యంగా బెల్లం, పప్పు, ఎండు ద్రాక్ష, అరటితో పాటు బెల్లం పాయసంలో పచ్చ కర్పూరం కలిపి నైవేద్యంగా సమర్పించాలి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. 
 
ఏకాదశి వ్రతం పాటించేటప్పుడు పొరపాటున కూడా ఆహారంలో ముల్లంగి, బెండకాయ, ఆకుకూరలు, కాయధాన్యాలు, వెల్లుల్లి-ఉల్లిపాయలు మొదలైన వాటిని వాడరాదని పురాణ కథనం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments