Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌ల్ల‌య్య కుటుంబానికి టీడీపీ రూ.25లక్షల భారీ ఆర్థిక సాయం

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (14:59 IST)
టీడీపీ కార్య‌క‌ర్త జ‌ల్ల‌య్య కుటుంబానికి టీడీపీ భారీ ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించింది. ప‌ల్నాడు జిల్లా జంగ‌మ‌హేశ్వ‌ర‌పాడులో ప్ర‌త్య‌ర్థుల దాడిలో టీడీపీ కార్య‌క‌ర్త జ‌ల్ల‌య్య మృతి చెందిన సంగతి తెలిసిందే. 
 
కాగా పోస్టుమార్టం త‌ర్వాత‌ జ‌ల్ల‌య్య మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించే విష‌యంలో హైడ్రామా నెల‌కొంది. మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు కాకుండా వారి బంధువుల‌కు అప్ప‌గించేందుకు పోలీసులు య‌త్నిస్తున్నార‌న్న దిశ‌గా వార్త‌లు వినిపిస్తున్నాయి.
 
జ‌ల్ల‌య్య కుటుంంబానికి పార్టీ త‌ర‌ఫున‌ రూ.25 ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందించ‌నున్న‌ట్లు టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు ప్ర‌క‌టించారు. 
 
అదే స‌మ‌యంలో జ‌ల్ల‌య్య‌ను హ‌త్య చేసిన నిందితుల‌ను త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాల‌ని పుల్లారావు డిమాండ్ చేశారు. జ‌ల్ల‌య్య కుటుంబానికి ప్రభుత్వం త‌ర‌ఫున కూడా సాయం అందించాల‌ని ఆయ‌న కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

Srivishnu: అల్లు అరవింద్ ప్రజెంట్స్ లో శ్రీ విష్ణు హీరోగా #సింగిల్ చిత్రం

ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments