Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌ల్ల‌య్య కుటుంబానికి టీడీపీ రూ.25లక్షల భారీ ఆర్థిక సాయం

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (14:59 IST)
టీడీపీ కార్య‌క‌ర్త జ‌ల్ల‌య్య కుటుంబానికి టీడీపీ భారీ ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించింది. ప‌ల్నాడు జిల్లా జంగ‌మ‌హేశ్వ‌ర‌పాడులో ప్ర‌త్య‌ర్థుల దాడిలో టీడీపీ కార్య‌క‌ర్త జ‌ల్ల‌య్య మృతి చెందిన సంగతి తెలిసిందే. 
 
కాగా పోస్టుమార్టం త‌ర్వాత‌ జ‌ల్ల‌య్య మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించే విష‌యంలో హైడ్రామా నెల‌కొంది. మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు కాకుండా వారి బంధువుల‌కు అప్ప‌గించేందుకు పోలీసులు య‌త్నిస్తున్నార‌న్న దిశ‌గా వార్త‌లు వినిపిస్తున్నాయి.
 
జ‌ల్ల‌య్య కుటుంంబానికి పార్టీ త‌ర‌ఫున‌ రూ.25 ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందించ‌నున్న‌ట్లు టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు ప్ర‌క‌టించారు. 
 
అదే స‌మ‌యంలో జ‌ల్ల‌య్య‌ను హ‌త్య చేసిన నిందితుల‌ను త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాల‌ని పుల్లారావు డిమాండ్ చేశారు. జ‌ల్ల‌య్య కుటుంబానికి ప్రభుత్వం త‌ర‌ఫున కూడా సాయం అందించాల‌ని ఆయ‌న కోరారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments