Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు కార్లలో ఎర్ర చందనంతో దొరికిపోయిన వైసిపి నేత?

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (16:13 IST)
ఆయన అధికార పార్టీ నాయకుడు. ప్రజలకు సేవ చేసి.. మంచి పేరు తెచ్చుకోవాల్సిన ఆయనే పెడదారి పట్టాడు. డబ్బులు సంపాదించాలన్న దురుద్ధేశంతో ఎర్రచందనం అక్రమ రవాణానే మార్గంగా ఎంచుకున్నాడు. ఒకటి రెండు కాదు కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. 

 
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండల జడ్పీటీసీ భర్త మహేశ్వర్ రెడ్డి రెండు ఇన్నోవాలతో సహా 16 ఎర్రచందనం దుంగలతో పట్టుబడ్డాడు. పోలీసుల అదుపులో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు ప్రస్తుతం ఉన్నారు. 

 
చిత్తూరు జిల్లా పీలేరులో తెల్లవారుజామున రెండు ఇన్నోవాలతో సహా ఎర్రచందనంను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా వారు చిన్న గొట్టిగల్లు జడ్పీటీసీ భర్త మహేశ్వర్ రెడ్డి, అతని అనుచరులు మునీశ్వర్, క్రిష్ణయ్యగా గుర్తించారు. 
 
అధికార పార్టీ నేత ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుబడడంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారట. మీడియాను సైతం లోపలికి అనుమతించడం లేదట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments