భర్తను పక్కన కూర్చోబెట్టి భార్యపై సామూహిక అత్యాచారం

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (22:47 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్త పక్కనే కూర్చోబెట్టి భార్యపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మెర్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని బార్మెర్‌కు చెందిన దంపతులు మంగళవారం బలోత్రాలోని తమ బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. వీరిని మార్గమధ్యంలో నలుగురు దుండగులు అడ్డగించారు. నలుగురు నిందితుల్లో ఒకరు బాధిత మహిళ భర్త వాహనాన్ని తీసుకుని ఉడాయించారు. 
 
మిగిలిన ముగ్గురు నిందితులు భర్తను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించారు. భర్త పక్కనే కూర్చొనివుండగా ఆ మహిళబై ముగ్గురు కామాంధులు అత్యాచారు. ఆ తర్వాత ఓ ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. 
 
దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఆగమేఘాలపై స్పందించి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిని బాబులాల్, నరేష్‌లుగా గుర్తించినట్టు బార్మెర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ ఆనంద్‌ శర్మ తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments