Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ వధువు గుండెపోటుతో చనిపోలేదు... గన్నేరు పప్పు తిని ప్రాణం తీసుకున్నది, కారణం అదేనా?

Webdunia
గురువారం, 12 మే 2022 (20:30 IST)
విశాఖపట్టణంలో పెళ్లిపీటలపై వధువు తలపై వరుడు జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో వధువు కుప్పకూలిపోయి గుండెపోటుతో చనిపోయిందంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదని తేలింది. పోస్టుమార్టం రిపోర్టులో వధువు గన్నేరుపప్పు తిని చనిపోయినట్లు తేలింది. ఇష్టం లేని పెళ్లి కారణంగానే ఆమె ఈ పని చేసిందని అంటున్నారు.

 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖపట్టణం జిల్లా మధురవాడలో బుధవారం రాత్రి వివాహ వేడుకల జరుగుతుంది. సరిగ్గా జీలకర్ర, బెల్లం పెట్టే సమయంలో వధులు స్పృహ కోల్పోయి కుప్పకూలిపడిపోయింది. 

 
దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూసింది. వివాహ వేడుకలో ఎంతో సంతోషంగా గడపాల్సిన వధూవరుల ఇళ్ళలో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఆమె గుండెపోటుతో చనిపోయి వుంటుందని అంతా అనుకున్నారు కానీ ఆమె గన్నేరు పప్పు తిని ప్రాణాలు తీసుకున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments