Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు కొడుకుల తలలు నరికిన తల్లి.. ఎందుకంటే?

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (13:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ కన్నతల్లి తన ఇద్దరు బిడ్డలనే హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులను ఘటనా స్థానంలో చేరుకునేసరికి ఆ చిన్నారుల తల, మొండెంలను వేరు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ఘాజీ‌పూర్ జిల్లాలోని హమీర్ పూర్‌ బిజార్ అనే గ్రామంలో అజిత్ యాదవ్, నీతు యాదవ్ దంపతులకు ముగ్గురు పిల్లలు. కుమార్తెలు పారీకి 9 యేళ్లు. కుమారులైన హ్యాపీ (60), హార్డిర్ (10 నెలలు) చిన్నవాళ్లు. అయితే, ఆజిత్ యాదవ్ జమ్మూలో సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. 
 
శుక్రవారం రాత్రి పిల్లలో కలిసి నిద్రించడానికి నీతు యాదవ్ తన గదిలోకి వెళ్లింది. అక్కడే ఉన్న చిన్నారులపై కత్తితో దాడి చేసింది. కుమారుల ఇద్దరి తలలు నరికేయగా, కుమార్తె పారీ ప్రాణాలతో బయటపడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నీతు యాదవ్‌కు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద జరిపిన విచారణలో నేరాన్ని అంగీకరించింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments