Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడు అత్యాచారం... పొరుగింటి మహిళ ఫిర్యాదు

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (20:12 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహాత్ జిల్లాలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. ఐదేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడు అత్యాచారం చేసినట్టు సమాచారం. తన కుమార్తెను ఏడేళ్ల బాలుడు అత్యాచారం చేసినట్టు పొరుగింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పిల్లలిద్దరికీ వైద్య పరీక్షలు చేయించగా, అత్యాచారం జరిగినట్టు తేలింది. దీంతో బాలుడిపై ఐపీసీ 376తో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
మహిళ ఇచ్చిన ఫిర్యాదులో... ఆదివారం రాత్రి తన బిడ్డ ఆడుకునేందుకు బయటకు వెళ్లిన సందర్భంలో ఈ దారుణం జరిగిందని, ఈ ఘటనపై బాలిక తల్లి అక్బర్ పూర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పిల్లలిద్దరికీ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో అత్యాచారం జరిగినట్టు తేలడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
అయితే, ఐపీసీలోని సెక్షన్ 82 ప్రకరాం ఏడేళ్ళలోపు చిన్నారులు చేసే ఏ చర్యను అయినా నేరంగా పరిగణించరాదు. దీంతో ఈ కేసు విషయంలో పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని అక్బర్ పూర్ పోలీసులు వెల్లడించారు. కేసులో న్యాయ నిపుణుల సూచనల మేరకు ముందుకెళతామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments