Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి ఇంట్లో చొరబడి భర్తను మంచానికి కట్టేసి భార్య-కుమార్తెపై గ్యాంగ్ రేప్

Webdunia
మంగళవారం, 23 మే 2023 (11:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రి వేళ ముగ్గురు వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి మహిళ, ఆమె మైనర్ కుమార్తపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
 
రాంపూర్ జిల్లా సైఫాని పోలీసు స్టేషను పరిధిలో ఓ మెకానిక్ అతడి భార్య-కమార్తెతో వుంటున్నారు. ఐతే శనివారం అర్థరాత్రి సమయంలో మెకానిక్ కుటుంబం నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. మెకానిక్ ను తాళ్లతో మంచానికి కట్టేసారు. ఆ తర్వాత అతడి భార్య, మైనర్ కుమార్తెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు తల్లీకూతుళ్లను ఆసుపత్రికి తరలించారు. గతంలో మెకానిక్‌తో ముగ్గురు వ్యక్తులు గొడవపడ్డారనీ, దీని కారణంగానే వారు అఘాయిత్యానికి పాల్పడి వుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం