Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి ఇంట్లో చొరబడి భర్తను మంచానికి కట్టేసి భార్య-కుమార్తెపై గ్యాంగ్ రేప్

Webdunia
మంగళవారం, 23 మే 2023 (11:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రి వేళ ముగ్గురు వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి మహిళ, ఆమె మైనర్ కుమార్తపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
 
రాంపూర్ జిల్లా సైఫాని పోలీసు స్టేషను పరిధిలో ఓ మెకానిక్ అతడి భార్య-కమార్తెతో వుంటున్నారు. ఐతే శనివారం అర్థరాత్రి సమయంలో మెకానిక్ కుటుంబం నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. మెకానిక్ ను తాళ్లతో మంచానికి కట్టేసారు. ఆ తర్వాత అతడి భార్య, మైనర్ కుమార్తెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు తల్లీకూతుళ్లను ఆసుపత్రికి తరలించారు. గతంలో మెకానిక్‌తో ముగ్గురు వ్యక్తులు గొడవపడ్డారనీ, దీని కారణంగానే వారు అఘాయిత్యానికి పాల్పడి వుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం