Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి

Webdunia
మంగళవారం, 23 మే 2023 (10:40 IST)
ఏపీలో ఓ వైపు ఎండలు.. అక్కడక్కడా వానలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిన్న ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం, కోనసీమ, కృష్ణ, సత్యసాయి, జిల్లాల్లో పిడుగులతో వర్షం పడింది. మహారాష్ట్రలోని విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కర్ణాటక మీదుగా ద్రోణి ఉంది. 
 
దీని వల్ల ఇవాళ శ్రీకాకుళం, అనకాపల్లి అల్లూరి కడప, సత్యసాయి, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కొద్దిగా వర్షం పడుతుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. 
 
మంగళవారం అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో మోస్తరు వానలు పడొచ్చని వాతావరణ అధికారులు అంచనా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments