Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 24న ఆన్‌లైన్‌లో.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు..

Webdunia
మంగళవారం, 23 మే 2023 (10:28 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం మే, జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను విడుదల చేయనుంది. రెండు నెలలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌‌లో అందుబాటులో ఉంటాయని తితిదే తెలిపింది. 
 
అంతేకాదు మే, జూన్ నెలలకు సంబంధించిన వసతి గదులను కూడా ఈ నెల 26న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా మే, జూన్ నెలలకు సంబంధించిన టికెట్లను కూడా ఈ నెల 24న ఉదయం పదిగంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. 
 
దీంతో పాటు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments