Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు పుట్టిస్తా అంటూ మూడు రాత్రులు వివాహితపై అత్యాచారం చేసిన మంత్రగాడు

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (18:11 IST)
ప్రేమించిన వ్యక్తినే పెళ్ళి చేసుకుంది. అయితే పిల్లలు పుట్టలేదు. 8 సంవత్సరాలు అవుతున్నా పిల్లలు పుట్టకపోవడంతో భర్త ఒక స్వామీజి దగ్గరకు తీసుకెళ్ళాడు. అయితే ఆ స్వామీజీ మంత్రాలంటూ ఆమెను మూడురోజుల పాటు లొంగదీసుకున్నాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
 
గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలో రెహమాన్, రేష్మాలు నివాసముంటున్నారు. వీరికి 8 సంవత్సరాల క్రితం వివాహమైంది. ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ వీరు వివాహం చేసుకున్నారు. అయితే పిల్లలు పుట్టకపోవడంతో ఇంట్లోని పెద్దవారు సూటిపోటి మాటలను అనేవారు.
 
దీంతో మనస్థాపంతో ఇద్దరూ కలిసి ఇంతియాజ్ అనే మాంత్రికుడి దగ్గరకు వెళ్ళారు. వారంరోజుల పాటు పూజలు చేసి మంత్రాన్ని జపిస్తే పిల్లలు పుడతారని చెప్పాడు మంత్రగాడు. నిజమేనని నమ్మిన వారిద్దరు పూజలు చేశారు. కానీ పూజ సమయంలో మత్తు మందు ఇచ్చి మూడురోజుల పాటు రేష్మాపై అత్యాచారం చేశాడు ఇంతియాజ్. 
 
అయితే ఆలస్యంగా విషయాన్ని తెలుసుకున్న బాధితురాలు తన భర్తకు విషయాన్ని చెప్పింది. దీంతో స్వామీజీని స్థానికులతో కలిసి చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. నిందితుడు గతంలో ఇదేవిధంగా చాలామంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments