Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాంగ్ రేప్ చేసి లక్ష రూపాయలు చేతుల్లో పెట్టారు

Webdunia
మంగళవారం, 12 జులై 2022 (20:18 IST)
ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఐదుగురు కామాంధులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేసారు. అనంతరం పంచాయతీ పెట్టి బాధితురాలి కుటుంబానికి లక్ష రూపాయలు చేతుల్లో పెట్టి విషయాన్ని బయటకు రానీయవద్దంటూ హెచ్చరించారు.

 
పూర్తి వివరాలు చూస్తే... ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జూలై 9న జరిగింది. జరిగిన దారుణాన్ని బయటకు తెలియకుండా వుండేందుకు బాధితురాలి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జష్పూర్ ఏఎస్పీ ప్రతిభా పాండే తెలిపారు.

 
విషయం బయటకు రావడంతో పోలీసులు కుటుంబీకుల వద్దకు వెళ్లారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. నిందితులందరినీ కస్టడీలో తీసుకున్నామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందని ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం