Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాంగ్ రేప్ చేసి లక్ష రూపాయలు చేతుల్లో పెట్టారు

Webdunia
మంగళవారం, 12 జులై 2022 (20:18 IST)
ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఐదుగురు కామాంధులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేసారు. అనంతరం పంచాయతీ పెట్టి బాధితురాలి కుటుంబానికి లక్ష రూపాయలు చేతుల్లో పెట్టి విషయాన్ని బయటకు రానీయవద్దంటూ హెచ్చరించారు.

 
పూర్తి వివరాలు చూస్తే... ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జూలై 9న జరిగింది. జరిగిన దారుణాన్ని బయటకు తెలియకుండా వుండేందుకు బాధితురాలి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జష్పూర్ ఏఎస్పీ ప్రతిభా పాండే తెలిపారు.

 
విషయం బయటకు రావడంతో పోలీసులు కుటుంబీకుల వద్దకు వెళ్లారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. నిందితులందరినీ కస్టడీలో తీసుకున్నామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందని ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం