Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు వెంకటాచలంలో ఘోర ప్రమాదం: కారుతో సహా సజీవ దహనమైన వ్యక్తి

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (20:09 IST)
నూతన సంవత్సరం వేళ నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఘోరం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కారుతో సహా సజీవ దహనమయ్యాడు. వెంకటాచలం గొలగమూడి రైల్వే గేటుకి సమీపంలో కారు మంటల్లో మండుతుండటంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక దళాన్ని రంగంలోకి దింపి మంటలను ఆర్పేశారు. ఐతే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. అందులో ఓ వ్యక్తి కూడా సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదానికి కారణం ఏమిటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 
ఎవరైనా దుండగులు వ్యక్తిని హత్య చేసి కారుతో సహా నిప్పంటించారా లేదంటే ఆ వ్యక్తే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన వ్యక్తిది నెల్లూరు అని గుర్తించారు. దీనితో అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments