Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు వెంకటాచలంలో ఘోర ప్రమాదం: కారుతో సహా సజీవ దహనమైన వ్యక్తి

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (20:09 IST)
నూతన సంవత్సరం వేళ నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఘోరం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కారుతో సహా సజీవ దహనమయ్యాడు. వెంకటాచలం గొలగమూడి రైల్వే గేటుకి సమీపంలో కారు మంటల్లో మండుతుండటంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక దళాన్ని రంగంలోకి దింపి మంటలను ఆర్పేశారు. ఐతే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. అందులో ఓ వ్యక్తి కూడా సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదానికి కారణం ఏమిటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 
ఎవరైనా దుండగులు వ్యక్తిని హత్య చేసి కారుతో సహా నిప్పంటించారా లేదంటే ఆ వ్యక్తే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన వ్యక్తిది నెల్లూరు అని గుర్తించారు. దీనితో అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments