Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలంటూ భార్యపై భర్త దాడి!!

ఠాగూర్
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (16:34 IST)
తాను చేసిన అప్పులు తీర్చలేక పోయిన వ్యక్తి.. తన భార్యపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. తాను అప్పులు తీసుకున్న స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. భర్త తెచ్చిన ప్రతిపాదనకు భార్య అంగీకరించలేదు. దీంతో ఆమెను పాశవికంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తాను చేసిన అప్పులు తీర్చేందుకు స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలని హుణసగి నివాసి భీమణ్ణ భాగలేర అనే వ్యక్తి తన భార్యపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో జూలై 25వ తేదీన ఆమెను హత్య చేశాడు. అపరిచితులు ఎవరో తన భార్యను హత్య చేశారని నమ్మించేందుకు ప్రయత్నించాడు. విచారణలో అతనే హత్య చేశాడని గుర్తించి శహపుర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. 
 
గత నెల మొదటి వారంలో అరెస్టు చేశారు. తన భార్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో హత్య చేశాడని ఆరోపించాడు. మృతురాలి సోదరుడికి తన బావ చేసిన ఆరోపణల్లో నిజం లేదని గుర్తించారు. తన సోదరి చరవాణిని పరిశీలించగా అందులో కాల్ రికార్డింగ్‌లను విని నిర్ఘాంతపోయాడు. తన బావ చేసిన ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంతోనే హత్య చేశాడని పోలీసులకు ఆదివారం మరో ఫిర్యాదు చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments