Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా నాయకుడు దారుణ హత్య: కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (11:19 IST)
గుంటూరు జిల్లాలో దారుణ హత్య జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రయ్యను గుర్తు తెలియని దుండగలు అత్యంత దారుణంగా హతమార్చారు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్ల వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చంద్రయ్యపై దాడి చేసారు. కర్రలు రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చారు.

 
చంద్రయ్య గుంటూరు జిల్లా మాచర్ల తెదేపా ఇంచార్జి జూలకంటి బ్రహ్మరెడ్డికి అనుచరుడిగా వున్నారు. చంద్రయ్య హత్యకు రాజకీయ కారణాలా లేదంటే వ్యక్తిగత కక్షలా అనేది తేలాల్సి వుంది.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments