Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా నాయకుడు దారుణ హత్య: కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (11:19 IST)
గుంటూరు జిల్లాలో దారుణ హత్య జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రయ్యను గుర్తు తెలియని దుండగలు అత్యంత దారుణంగా హతమార్చారు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్ల వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చంద్రయ్యపై దాడి చేసారు. కర్రలు రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చారు.

 
చంద్రయ్య గుంటూరు జిల్లా మాచర్ల తెదేపా ఇంచార్జి జూలకంటి బ్రహ్మరెడ్డికి అనుచరుడిగా వున్నారు. చంద్రయ్య హత్యకు రాజకీయ కారణాలా లేదంటే వ్యక్తిగత కక్షలా అనేది తేలాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments