Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుణాచలంలో ఏపీ యువతిపై పోలీసులు అత్యాచారం

ఐవీఆర్
మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (19:14 IST)
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో ఘోరం జరిగింది. అరుణాచలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి వేళ ఎంథాల్ బైపాస్ రోడ్డు వద్ద టమోటాలు తీసుకుని వెళ్తున్న వాహనాన్ని సుందర్, సురేష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఆపారు. తనిఖీ పేరిట వాహనంలో వున్న 18 ఏళ్ల ఏపీ యువతిని కిందికి దించి ఆమెపై భౌతిక దాడి చేసారు.
 
అనంతరం ఆమెను సమీపంలోని పొలాల్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వచ్చి ఆమెను రక్షించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలిని తిరువన్నామలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానిస్టేబుళ్ల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments