Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సప్ సందేశాలు పంపుతూ వల, ఇతర రాష్ట్రాల నుంచి యువతులు...

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (19:44 IST)
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నగరంలో అసాంఘిక కార్యకలాపాలతో కొంతమంది అపవిత్రం చేస్తున్నారు. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఎప్పుడో ఒకసారి తూతూమంత్రంగా దాడులు నిర్వహించి ఆ తరువాత సరిపెట్టేస్తున్నారన్న విమర్సలు లేకపోలేదు.
 
తాజాగా తిరుపతిలోని అలిపిరి పోలీసు స్టేషన్‌కు సమీపంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. కేవలం వాట్సాప్ లోనే అందమైన యువతుల ఫోటోలను పంపించి రేటు మాట్లాడి ఆ తరువాత ఈ వ్యాపారాన్ని చేసే ముఠాలోని కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 
 
గత కొన్నినెలలుగా జ్యోతి అనే ఒక మహిళ పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల నుంచి యువతులను తీసుకొచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. అది కూడా అలిపిరి పోలీసు స్టేషన్‌కు అతి సమీపంలోనే ఈ వ్యవహారం నడుస్తుంది. కానీ గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఈ వ్యవహారం కాస్త ఒక్కసారిగా బయటకు వచ్చింది.
 
ఐదుగురు యువతులను, ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే నిర్వాహకురాలు జ్యోతిని పట్టుకున్నారు పోలీసులు. నిందితులను కోర్టుకు తరలించగా యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments