Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కుమార్తె జీవితాన్ని ఎందుకురా నాశనం చేశావన్న తండ్రి... బండరాయి...

ఠాగూర్
ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (13:04 IST)
తన కుమార్తె జీవితాన్ని నాశనం ఒక యువకుడు నాశనం చేశాడు. పేరు దరశథ్. ఆ తర్వాత అతని ఫోనును ట్రాప్ చేసిన బాలికతండ్రి. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో జరిగింది. ఇటీవల ఈ జిల్లాలో ఓ పరువు హత్య జరిగింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 
 
తన కుమార్తెతోనే దశరథ్‌కు కాల్ చేసిన బాలిక తండ్రి గోపాల్ అనే వ్యక్తి ట్రాప్ చేశాడు. నా కుమార్తె జీవితం ఎందుకు నాశనం చేశావంటూ దశరథ్‌తో తీవ్ర వాగ్వాదానికి బాలిక తండ్రిదిగాడు. దీంతో ఆగ్రహంతో బండరాయితో మోది దశరథ్‌ని గోపాల్ హత్యచేశాడు. 
 
ఆ తర్వాత పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టే ప్రయత్నంచేశాడు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో ముక్కలు ముక్కలుగా నరిక చంపేశాడు. ఈదుల తండా శివారులో ఉన్న గుట్టల్లో అవయవాలను పడేసిన బాలిక తండ్రి ఇంటికి వచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments