Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు పిల్లల్ని స్టీలు డ్రమ్ములో దించి తాళం వేసిన తల్లి.. ఆపై ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 4 జూన్ 2023 (13:03 IST)
భార్యాభర్తల మధ్య గొడవలు నలుగురు పిల్లలతో పాటు భార్య ప్రాణాలు కూడా పోయాయి. ఈ విషాదకర ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మెర్‌ జిల్లాలో జరిగింది. భర్తపై ఉన్న కోపంతో నలుగురు పిల్లలను కన్నతల్లి ఓ స్టీలు డ్రమ్ములో దించి తాళం వేసింది. దీంతో వారికి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆ మహిళ కూడా ఆత్మహత్య చేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మెర్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
ఈ జిల్లాకు చెందిన 27 యేళ్ల వ్యక్తి మైనింగ్ కార్మికుడిగా పని చేస్తుండగా, ఈయనకు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో విరక్తి చెందిన వివాహిత నలుగురు పిల్లలను చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఐద మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగానే ఆమె ఈ దారుణానికి పాల్పడివుంటుందని స్థానికులతో పాటు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments