Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (15:09 IST)
ఇటీవల తెలంగాణలో చిన్నారిపై ఘోరం జరిగింది. వయోభేదం లేకుండా కామాంధులు చిన్నారులపై కామాంధులు అకృత్యాలు రెచ్చిపోతున్నారు. దాంతో నిందితుడికి జల్లెడ పట్టగా భయంతో రైలుకింద పడి సూసైడ్ చేసుకున్నాడు. అయినప్పటికీ మృగాల్లో మార్పు రానట్టు కనిపిస్తోంది. తాజాగా ఏపిలోని అనంతపురం జిల్లాలో నో 9ఏళ్ల చిన్నారి పై అత్యాచారం జరిగింది .
 
చిన్నారి కి జ్వరం రావడం తో పేరెంట్స్ కొత్త చెరువులోని ఓ ఆర్ ఎంపి డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళారు. కాగా అక్కడే పని చేస్తున్న ఓ సహాయకుడు జయరామ్ బాలిక కు ఇంజెక్షన్ ఇవ్వాలని తల్లిని బయటకు వెళ్ళాలని కోరాడు. దాంతో తల్లి బయటకు వెళ్లగా దుర్మార్గుడు చిన్నారి పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు .

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments