Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (15:09 IST)
ఇటీవల తెలంగాణలో చిన్నారిపై ఘోరం జరిగింది. వయోభేదం లేకుండా కామాంధులు చిన్నారులపై కామాంధులు అకృత్యాలు రెచ్చిపోతున్నారు. దాంతో నిందితుడికి జల్లెడ పట్టగా భయంతో రైలుకింద పడి సూసైడ్ చేసుకున్నాడు. అయినప్పటికీ మృగాల్లో మార్పు రానట్టు కనిపిస్తోంది. తాజాగా ఏపిలోని అనంతపురం జిల్లాలో నో 9ఏళ్ల చిన్నారి పై అత్యాచారం జరిగింది .
 
చిన్నారి కి జ్వరం రావడం తో పేరెంట్స్ కొత్త చెరువులోని ఓ ఆర్ ఎంపి డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళారు. కాగా అక్కడే పని చేస్తున్న ఓ సహాయకుడు జయరామ్ బాలిక కు ఇంజెక్షన్ ఇవ్వాలని తల్లిని బయటకు వెళ్ళాలని కోరాడు. దాంతో తల్లి బయటకు వెళ్లగా దుర్మార్గుడు చిన్నారి పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు .

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments