Noida: స్పృహ తప్పి పడిపోయింది.. కొన్ని క్షణాల్లో మృతి.. నా బిడ్డకు ఏమైందని తల్లి?

సెల్వి
సోమవారం, 22 సెప్టెంబరు 2025 (21:58 IST)
నోయిడాలోని ఒక పాఠశాలలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక విద్యార్థిని మరణం ఆమె తల్లిని కలచివేసింది. నోయిడాలోని ప్రెసిడియం స్కూల్‌లో చదువుతున్న తనిష్క శర్మ అనే అమ్మాయి పాఠశాలలో చేరిన కొద్ది క్షణాల్లోనే మరణించింది. ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు కానీ తన బిడ్డ మరణానికి గల కారణాలు తెలియాలని ఆ తల్లి పోలీసులను డిమాండ్ చేసింది. 
 
తనిష్క తల్లి సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. అది వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 4న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల కోసం తనిష్కను పాఠశాలకు పంపినట్లు ఆమె వీడియోలో షేర్ చేసింది. కానీ కొన్ని గంటల తర్వాత తన కుమార్తె స్పృహ కోల్పోయిందని ఆమెకు ఫోన్ వచ్చింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. 
 
అయితే చివరి క్షణాల్లో తన బిడ్డతో వుండలేకపోయానని ఆమె తల్లి బోరున విలపించింది. తనిష్కకు చివరి క్షణాల్లో ఏం జరిగిందో తెలియాలని, ఆమెకు న్యాయం జరగాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments