Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి కళ్ళెదుటే బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (12:31 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్నతల్లి కళ్లెదుటే బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఒంటరిగా నడిచివెళుతున్న తల్లీ కుమార్తెపై కామాంధులు దాడి చేశారు. తొలుత తల్లిపై దాడి చేసి.. ఆ తర్వాత ఆమె ముందే అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని డుంకా జిల్లాలోని బాధితురాలు తన తల్లితో కలిసి ఉంటుంది. ఆదివారం రాత్రి ఫంక్షన్ కోసం వారిద్దరూ డియోఘర్‌కు వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా, మధుపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 
 
ఐదుగురు దుండగులు రెండు బైకులపై మీద తల్లీ కుమార్తెను వెంబడించారు. వారితో గొడవపడ్డారు. ఈ క్రమంలోనే బాలికను బలవంతం చేసి పక్కను లాక్కెళ్లారు. అక్కడ ఆమె ప్రతఘటించినప్పటికీ మైనర్‌బై దాడి చేశారు. ఆమెను బలవంతంగా ఐదుగురు నిందితులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తల్లి కళ్ల ఎదుటే బాలిక అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు సోమవారం ఫిర్యాదు చేసింది. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఓ నిందితుడుని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments