Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి కళ్ళెదుటే బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (12:31 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్నతల్లి కళ్లెదుటే బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఒంటరిగా నడిచివెళుతున్న తల్లీ కుమార్తెపై కామాంధులు దాడి చేశారు. తొలుత తల్లిపై దాడి చేసి.. ఆ తర్వాత ఆమె ముందే అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని డుంకా జిల్లాలోని బాధితురాలు తన తల్లితో కలిసి ఉంటుంది. ఆదివారం రాత్రి ఫంక్షన్ కోసం వారిద్దరూ డియోఘర్‌కు వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా, మధుపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 
 
ఐదుగురు దుండగులు రెండు బైకులపై మీద తల్లీ కుమార్తెను వెంబడించారు. వారితో గొడవపడ్డారు. ఈ క్రమంలోనే బాలికను బలవంతం చేసి పక్కను లాక్కెళ్లారు. అక్కడ ఆమె ప్రతఘటించినప్పటికీ మైనర్‌బై దాడి చేశారు. ఆమెను బలవంతంగా ఐదుగురు నిందితులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తల్లి కళ్ల ఎదుటే బాలిక అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు సోమవారం ఫిర్యాదు చేసింది. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఓ నిందితుడుని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments