Webdunia - Bharat's app for daily news and videos

Install App

దండుపాళ్యం సినిమా చూసి అచ్చం అలాగే హత్య చేసానన్న నేరస్థుడు

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (21:33 IST)
దండుపాళ్యం సినిమా చూసి రెచ్చిపోయి దారుణ హత్యకు పాల్పడ్డ నేరస్థుడిని పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లాలోని కదిరిలో గతేడాది నవంబర్‌ 11న ఉపాధ్యాయురాలు ఉషారాణి హత్యకు గురైంది. ఈ కేసులో దాదాపు 5 వేల మందిని విచారించిన పోలీసులు చివరకు కదిరికి చెందిన షఫీవుల్లా హత్యకు పాల్పడ్డాడని తేల్చింది.

 
దండుపాళ్యం సినిమా చూసి షఫీ ఈ నేరానికి పాల్పడ్డాడని, ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా చిత్ర యూనిట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ సూపరింటెండెంట్ ఫకీరప్ప తెలిపారు. నిందితుల నుంచి 58 తులాల బంగారం, రూ. 97 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

 
నేరస్థుడి కోసం ఐదు రాష్ట్రాల్లో 8 ప్రత్యేక బృందాలను వెతకడానికి ప్రారంభించారు. కేసును ఛేదించేందుకు లక్షకు పైగా ఫోన్‌ కాల్స్‌ను పరిశీలించామని, 5000 మంది అనుమానితులను విచారించామని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments