Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంటల్ టెన్షన్ భరించలేకపోతున్నా, అందుకే దూకేస్తున్నా: ఐఐటీ బాంబే విద్యార్థి సూసైడ్ నోట్

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (21:58 IST)
మరో ఐఐటి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన మెంటల్ టెన్షన్ అనుభవిస్తున్నాననీ, అందువల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతడు సుసైడ్ నోట్ రాసి ఏడో అంతస్తు నుంచి దూకేసాడు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఐఐటీ బాంబేకి చెందిన 26 ఏళ్ల దర్శన్ పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఐతే సోమవారం తెల్లవారు జామున కళశాల హాస్టల్ ఏడంతస్తుల భవనం పైనుంచి దూకేసాడు. భవనంపై నుంచి కిందపడిన దర్శన్‌ను వాచ్‌మన్ గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించాడు.

 
హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా విద్యార్థి గదిలో సూసైడ్ నోట్ లభించింది. అందులో తన చావుకి ఎవరూ కారణం కాదనీ, తను గత కొన్నిరోజులుగా మెంటల్ టెన్షన్ తో బాధపడుతున్నట్లు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments