Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె తల వేరు చేసి పెద్దమ్మ గుడి ముందు పెట్టివచ్చా, పోలీసుల ముందు కత్తితో నిందితుడు (video)

ఐవీఆర్
మంగళవారం, 27 మే 2025 (16:17 IST)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యంత భీతావహ హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ రాక్షస యువకుడు ఓ మహిళ తల నరికేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషను వద్దకు వచ్చి లొంగిపోయాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండల కేంద్రంలో ఓ మహిళ పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళుతోంది. ఆ సమయంలో ఎక్కడ నుంచి వచ్చాడో తెలియదు కానీ యముడులా ఆమెపై కత్తితో దాడి చేసాడు. తల నరికేశాడు.
 
అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే మహిళ తలను వేరు చేసి చంపేసాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషను వెళ్లాడు. పెద్దమ్మ గుడి ఎదురుగా ఓ మహిళను చంపేసాను. ఆమె తలను వేరు చేసా, ఆమె చచ్చిపోయింది అంటూ తన చేతిలోని కత్తిని పోలీసుల ముందు పెట్టేసాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
 
ఈ నిందితుడు గతంలో కూడా వినాయక చవితి రోజున ఓ వ్యక్తిని హత్య చేసినట్లు తేలింది. మరి హత్య చేసిన వ్యక్తి ఇలా బయట ఎలా తిరుగుతున్నాడన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా మహిళ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments