Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య టార్చర్ భరించలేక చనిపోతున్నా: టీసీఎస్ రిక్రూట్మెంట్ మేనేజర్ ఆత్మహత్య సెల్ఫీ video

ఐవీఆర్
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (13:43 IST)
భార్యా బాధితులు క్రమంగా ఎక్కువైపోతున్నారా... అంటే అవుననే అనే పరిస్థితి కనిపిస్తున్నట్లుంది. ఇటీవలే బెంగళూరులో ఓ టెక్కీ తన భార్య వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మరో భార్యా బాధితుడు బలవన్మరణం చెందాడు. ముంబై నగరంలో మానవ్ శర్మ అనే యువకుడు తన భార్య పెడుతున్న వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు.
 
ఆ వీడియోలో అతడు బెడ్ షీటును మెడకి చుట్టుకుని ఫ్యానుకి కట్టి కనబడ్డాడు. వీడియోలో మాట్లాడుతూ... నా భార్య నన్ను చెప్పుకోలేనివిధంగా వేధిస్తోంది. నేనిక బతకలేను. నా ముందు చావు ఒక్కటే పరిష్కారం కనబడుతోంది. దయచేసి మగవాళ్లు గురించి ఎవరైనా మాట్లాడండి. మగవాళ్లు అనుభవిస్తున్న బాధలను చూడండి. నేను ఒంటరినైపోయాను. నేను చనిపోయాక నా తల్లిదండ్రుల జోలికి మాత్రం వెళ్లొద్దు'' అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. అతడు ముంబైలోని టీసీఎస్ లో రిక్రూట్మెంట్ మేనేజరుగా పనిచేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments