Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రూపు పరీక్షలకు సిద్ధమవుతూ మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య!!

ఠాగూర్
ఆదివారం, 2 జూన్ 2024 (09:20 IST)
గ్రూపు పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని  మేడ్చల్‌ ఠాణా పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన కొమరాజు కృష్ణసాయి, తన అక్క కొమరాజు సంగీత (24) చదువుకునేందుకు మేడ్చల్ రాఘవేంద్ర నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. 
 
సంగీత గ్రూపు 1, 4 పరీక్షలకు నాలుగు నెలలుగా సన్నద్ధమవుతుంది. పరీక్షల విషయంలో చాలా భయమేస్తుందని ఇటీవల తమ్ముడితో చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం అతడు బయటకు వెళ్లాడు. 11 గంటల ప్రాంతంలో అక్కకు ఫోన్ చేయగా ఆమె తీయలేదు. అనుమానం వెంటనే వచ్చి తలుపులు బద్ధలు కొట్టాడు. ఫ్యాన్‌‍కు ఉరేసుకుని మతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments