Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను చెరబట్టి అత్యాచారం చేసిన ఎస్ఐ - సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (12:53 IST)
హైదరాబాద్ నగరంలో ఓ మహిళను ఓ ఎస్ఐ చెరబట్టి, తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ కామాంధుడైన ఎస్‌ఐను పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్ర రాజధానిలో మహిళపై కన్నేసిన ఓ పోలీసు అధికారి తుపాకితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడగా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
ఈ ఘటన మరవకుముందే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో పోలీసు అధికారిపై అత్యాచారం ఆరోపణలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా మిర్యాలగూడ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ విజయ్‌పై మహిళ ఫిర్యాదు చేశారు. 
 
పెళ్లి పేరుతో తనను మోసం చేశారని ఎస్‌ఐపై యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శాఖాపరమైన విచారణ ప్రారంభించిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్‌ఐ విజయ్‌ని సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాజకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments