Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. భార్యను రాయితో తలపై కొట్టి హత్య

సెల్వి
మంగళవారం, 5 మార్చి 2024 (16:06 IST)
వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను రాయితో తలపై కొట్టి హత్య చేసిన సంఘటన ఆదివారం రాత్రి మైలార్‌దేవ్‌పల్లిలో చోటుచేసుకుంది. 
 
మైలార్‌దేవ్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనంలో నివాసం ఉంటున్న అమృతలాల్ సాహు (43), మధుబాయి (29) దంపతులకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్యతో విభేదాలు వచ్చాయి. 
 
అమృత్ సాహు ఆదివారం తన భార్యతో గొడవపడి నిద్రిస్తున్న సమయంలో బండరాయితో తలపై కొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అమృత్‌ సాహును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments