Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింథటిక్ డ్రగ్స్‌తో పట్టుబడిన బీటెక్ విద్యార్థులు

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (07:35 IST)
ఏపీలోని గుంటూరు జిల్లాలో ముగ్గురు బీటెక్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా సింథటిక్ డ్రగ్‌తో పట్టబడటం కలకలం రేపుతోంది. జిల్లాలోని శివారు గడ్డిపాడు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు  వద్ద పెదకాకాని పోలీసులు నిర్వహించిన సోదాల్లో ఈ విద్యార్థులు సింథటిక్‌ డ్రగ్స్‌‌తో పట్టుబడ్డారు. 
 
ఈ ముగ్గురు బీటెక్‌ చదువుతున్న నిందితుల నుంచి 25 ట్రమడాల్‌ మాత్రలు, 25 గ్రాముల ఎల్.ఎస్‌.డి వ్రాపర్స్‌, 7 గ్రాముల ఎండీఎంఏ మత్తుమందులతో పాటు రూ.24,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఈ మత్తును విక్రయిస్తుండటం గమనార్హం. 
 
కాగా, నిందితుల ఆరెస్టు వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మీడియా సమావేశంలో వివరించారు. ముగ్గురు విద్యార్థులు టెలిగ్రామ్ ఆన్‌లైన్‌ ద్వారా సింథటిక్ మత్తు మందు తెప్పించుకుని విక్రయిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. కేసులో ఇంకా ఎవరి పాత్ర ఉందో విచారణ జరగాల్సి ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments