Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాపారాల వలలో చిక్కి ప్రభుత్వోద్యోగి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (12:41 IST)
ప్రభుత్వ ఉద్యోగం అంటే.. కాలు మీద కాలేసుకుని హాయిగా బ్రతికేయవచ్చు అంటుంటారు చాలామంది. కానీ కొంతమంది ప్రభుత్వోద్యోగులు అనుకోకుండా సమస్యల్లో ఇరుక్కుంటుంటారు. అది కాస్తా జీవితాన్ని చిధ్రం చేసేస్తుంది. ఇలాంటి విషాదకర సంఘటన కావలిలో చోటుచేసుకుంది.

 
ప్రకాశం జిల్లా పెదపవని పోస్టాఫీసులో పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్న 31 ఏళ్ల ఫణికుమార్ కావలిలో భార్యాపిల్లలతో కలిసి వుంటున్నాడు. భార్య ఉషారాణి కూడా గ్రామసచివాలయంలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తోంది. ఐతే ఫణికుమార్ తన ఉద్యోగం చేస్తూనే ఇతర వ్యాపారాలపై దృష్టిపెట్టాడు. కానీ ఆ వ్యాపారాల్లో తీవ్రంగా నష్టపోయాడు.

 
తెచ్చిన అప్పులకు వడ్డీలు మోపెడై వచ్చే జీతం కూడా మిగలని పరిస్థితి తలెత్తింది. దీనితో తీవ్రమైన మానసకి వేదనకు గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో పిల్లలు పెద్దగా ఏడుస్తూ వుండటంతో పొరుగువారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments