Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్ల్స్ లిక్కర్ పార్టీ: రాత్రంతా మద్యం సేవించి తెల్లారేసరికి శవమైంది

ఐవీఆర్
బుధవారం, 5 మార్చి 2025 (13:29 IST)
తాగుబోతుల సంగతి మనకి తెలిసిందే. రోడ్లపైన అర్థరాత్రి వేళల్లో మత్తులో మునిగిపోయి పడిపోయి కనిపిస్తుంటారు. ఇంకొందరు తూలుతూ ఊగుతూ ఎలాగో ఇంటికి చేరుకుంటారు. కానీ మరికొందరు మరీ అతిగా సేవించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటుంటారు. ఐతే ఇక్కడ మద్యం అతిగా సేవించింది పురుషుడు కాదు ఓ యువతి. ఇటీవలి కాలంలో అమ్మాయిలు కూడా ఎవరిదైనా పుట్టినరోజు లేదా పెళ్లిరోజు వస్తే మద్యం పార్టీ చేసుకుంటున్నారు. 
 
చక్కగా తాగుతూ హ్యాపీగా డ్యాన్సులు చేస్తూ మజా చేసుకుంటున్నారు. ఐతే ఇలాంటి మజా కాస్తా చెన్నైలోని పడూరులో అమ్మాయిల మద్యం పార్టీ విషాదంగా మారింది. ఏకత్తూరులోని తన స్నేహితురాళ్లతో అపార్టుమెంటులో పూటుగా మద్యం సేవించిన అశ్విని అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. తొలుత తీవ్రమైన వాంతులు కావడంతో తనకు కళ్లు కూడా సరిగా కనిపించడంలేదని చెప్పింది. దీనితో వెంటనే ఆమెను కేళంబాక్కంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించక ఆమె ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments