Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగారెడ్డిలో కీచక కానిస్టేబుల్.. బాలికపై అత్యాచారం

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (14:41 IST)
తెలంగాణా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఓ కీచక కానిస్టేబుల్ వెలుగులోకి వచ్చాడు. యువతుల మానప్రాణాలు కాపాడాల్సిన ఈ కానిస్టేబుల్ ఓ బాలికపై లైంగికదాడి యత్నానికి పాల్పడ్డాడు. కామాంధ కానిస్టేబుల్ చేష్టలకు భయపడిన ఆ బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు పట్టుకుని చితకబాదారు. 
 
రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. శంకర్ పల్లికి చెందిన వడ్డే శేఖర్ కూకట్ పల్లి పోలీస్ స్టేషనులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బాలికకు మాయమాటలు చెప్పి దగ్గరకు తీసుకున్న కానిస్టేబుల్ శేఖర్ ఆపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. 
 
ఆ వెంటనే తేరుకున్న బాలిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కీచక కానిస్టేబుల్‌ను చేవెళ్ల ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లి అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments