రంగారెడ్డిలో కీచక కానిస్టేబుల్.. బాలికపై అత్యాచారం

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (14:41 IST)
తెలంగాణా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఓ కీచక కానిస్టేబుల్ వెలుగులోకి వచ్చాడు. యువతుల మానప్రాణాలు కాపాడాల్సిన ఈ కానిస్టేబుల్ ఓ బాలికపై లైంగికదాడి యత్నానికి పాల్పడ్డాడు. కామాంధ కానిస్టేబుల్ చేష్టలకు భయపడిన ఆ బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు పట్టుకుని చితకబాదారు. 
 
రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. శంకర్ పల్లికి చెందిన వడ్డే శేఖర్ కూకట్ పల్లి పోలీస్ స్టేషనులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బాలికకు మాయమాటలు చెప్పి దగ్గరకు తీసుకున్న కానిస్టేబుల్ శేఖర్ ఆపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. 
 
ఆ వెంటనే తేరుకున్న బాలిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కీచక కానిస్టేబుల్‌ను చేవెళ్ల ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లి అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments