Webdunia - Bharat's app for daily news and videos

Install App

వికారాబాద్‌లో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద హత్య

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (17:43 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పదంగా హత్యకుగురైంది. పరిగి మండలం కాళ్ళాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో ఈ హత్య జరిగింది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు. ఆమె తెల్లవారేసరికి శవమై కనిపించింది. 
 
మృతురాలిని శిరీష (19)గా గుర్తించారు. శనివారం రాత్రికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష్.. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని నీటి కుంటలో రక్తపు మరకలతో శవమై కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఎస్.ఐ విఠల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు యువతిని హత్య చేసి నీటి కుంటలో పడేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు శిరీష్ ఇంటర్ పూర్తి చేసి, ఓ ప్రైవేటు కాలేజీలో నర్సింగ్ కోర్సు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం