Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిని బెదిరించి లొంగదీసుకుని అత్యాచారం... నలుగురు అరెస్టు

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (09:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్‌ జిల్లాలో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. ఒంటరిగా ఉన్న యువతిని బెదిరించి లొంగదీసుకుని అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. 
 
నిందితుల్లో టీఎస్‌ఎస్పీ నాలుగో బెటాలియన్ కానిస్టేబుల్, ఓ ఎంపీటీసీ భర్త, మరో ఇద్దరు ఉన్నారని నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ వెల్లడించారు. 
 
కాగా, ఈ నెల 17వ తేదీన పాలమూరు జిల్లాలోని ఆలేరు గ్రామానికి చెందిన ఓ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెల్సిందే. దీంతో మనస్తానికి చెందిన బాధితురాలు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు ముందు తనపై అత్యాచారం చేసిన నలుగురి పేర్లతో సూసైడ్ నోట్ రాసి పెట్టింది. దీంతో పోలీసులు ఆ నలుగురు నిందితులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments