Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంఛార్జితో మహిళా లెక్చరర్ ఏకాంతంగా, వీడియో తీసిన సహచర ఉపాధ్యాయుడు

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (19:26 IST)
భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం జరిగింది. తన పరువు పోతుందన్న భయంతో ఓ మహిళా లెక్చరర్ తన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

 
వివరాలు ఇలా వున్నాయి. తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో సాంఘిక సంక్షేమ కళాశాలలో ఓ మహిళ లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులందరికీ రీడింగ్ అవర్ వుండటంతో ఆమె ఇంచార్జి వ్యక్తితో మాట్లాడేందుకు అతడి గదిలోకి వెళ్లింది. ఆ తర్వాత సహచర ఉపాధ్యాయుడు పక్క గదిలో నుంచి సదరు లేడీ లెక్చరర్ ఇంచార్జితో సన్నిహితంగా వుండటాన్ని చూసి వీడియో తీసాడు.

 
ఆ వీడియోను చూపి ఆమెను నిలదీశాడు. దీనితో తన పరువు పోతుందని గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఐతే సదరు ఉపాధ్యాయుడు మహిళా లెక్చరర్ వీడియోను చూపించి బ్లాక్ మెయిల్ చేసాడనీ, తన కోర్కె తీర్చాలనీ, లేదంటే వీడియో బయటపెడతానంటూ బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అతడి లైంగిక వేధింపులు, బెదిరింపులు తాళలేక సదరు లెక్చరర్ ఆత్మహత్య చేసుకున్నట్లు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం