Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం పన్నుల్లో హేతుబద్దత : ఏపీలో తగ్గనున్న ధరలు

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (19:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మద్యంబాబులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మద్యం ధరను తగ్గించనుంది. దీనికి కారణం మద్యం పన్నుల్లో హేతుబద్దతను తీసుకొచ్చింది. అంటే మద్యం పన్న రేట్లలో మరోమారు మార్పులు చేసింది. దీంతో మద్యం ధరలు తగ్గనున్నాయి. 
 
ఈ మేరకు ఏపీ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మద్యంపై వసూలు చేస్తున్న వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ మార్జిన్‌లలో హైతుబద్ధత తీసుకు రావడం వల్ల ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌ బ్రాండ్లపై 5-12 శాతం మేరకు ధరలు తగ్గనున్నాయి. 
 
అక్రమ మద్యం, నాటుసారా తయారీని అరికట్టేందుకే మద్యం ధరలను తగ్గించినట్టు పేర్కొన్నారు. అలాగే, వచ్చే వారం నుంచి ప్రముఖ కంపెనీల బ్రాండ్లకు చెందిన మద్యం విక్రయాలను కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పావలా శ్యామలకు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..రిలీజ్

ముగ్గురు కాలేజీ స్నేహితుల కథతో మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది

నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ తో కన్నప్ప రూపొందింది : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments