Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా 137 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (18:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 137 మందికి కరోనా వైరస్ సోకింది. మొత్తం 31,855 మందికి ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. మొత్తం నమోదైన 137 పాజిటివ్ కేసుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 28 మందికి ఈ వైరస్ సోకింది. 
 
అలాగే, పశ్చిమగోదావరి జిల్లాలో 23, తూర్పు గోదావరి జిల్లాలో 16, విశాఖపట్టణంలో 14 కేసులు చొప్పున నమోదు కాగా, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఇదిలావుంటే, ఈ వైరస్ బారినపడి విశాఖలో ఒక రోగి ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 189 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,705 యాక్టివ్ కేసులు ఉండగా, కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,478కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments