ఏపీలో కొత్తగా 137 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (18:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 137 మందికి కరోనా వైరస్ సోకింది. మొత్తం 31,855 మందికి ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. మొత్తం నమోదైన 137 పాజిటివ్ కేసుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 28 మందికి ఈ వైరస్ సోకింది. 
 
అలాగే, పశ్చిమగోదావరి జిల్లాలో 23, తూర్పు గోదావరి జిల్లాలో 16, విశాఖపట్టణంలో 14 కేసులు చొప్పున నమోదు కాగా, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఇదిలావుంటే, ఈ వైరస్ బారినపడి విశాఖలో ఒక రోగి ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 189 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,705 యాక్టివ్ కేసులు ఉండగా, కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,478కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments