Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగాలి : బీజేపీ ఎంపీ జీవీఎల్

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (17:40 IST)
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్. నరసింహా రావు స్పష్టంచేశారు. పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి అని కేంద్రం కూడా అంగీకరించిందని ఆయన గుర్తుచేశారు. 
 
ఇదే అంశంపై ఆయన శనివారం మాట్లాడుతూ, ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగాలన్నదే బీజేపీ స్టాండ్ అని స్పష్టంచేశారు. అయితే, రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో కూడా చెప్పారని, ఇందుకు తాము ఏకీభవిస్తామన్నారు. 
 
అంతేకాకుండా, రాయలసీమ ప్రాంత అభివృద్ధికి బీజేపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయినవారిలో ఎక్కువ మంది రాయలసీమ ప్రాంత వాసులేనని, కానీ, ఆ ప్రాంత అభివృద్ధిపై వారు దృష్టిసారించలేదని చెప్పారు. ప్రధానంగా అనంతపురం జిల్లా బాగా వెనుకబడివుందని గుర్తుచేశారు. అందుకే  ఈ ప్రాంత అభివృద్ధిపై తమ పార్టీ ప్రత్యేక దృష్టిసారిస్తుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments