Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును బాంబుతో పేల్చివేస్తా!!

వరుణ్
ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (10:20 IST)
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బాంబుతో పేల్చివేస్తామని ఓ వ్యక్తి పీకల వరకు మద్యం సేవించి ఫోన్ చేసి బెదిరించాడు. ఈ బాంబు బెదిరింపు ఫోన్ కాల్ గత నెల 28వ తేదీన వచ్చింది. నిందితుడుని మాత్రం ఈ నెల 17వ తేదీన అరెస్టు చేసినట్టు డిల్లీ పోలీసులు తెలిపారు. నిందితుడుని కృష్ణో మహతోగా గుర్తించారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని చంపారన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఢిల్లీలోని కపషెరాలో కృష్ణోను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. విచారణలో ఫోన్ చేసి బాంబుతో పేల్చివేస్తానని బెదిరించినట్టు అంగీకరించాడని తెలిపారు. 
 
పీకల వరకు మద్యం సేవించి ఈ పనికి పాల్పడ్డాడని తెలిపారు. జనవరి 28వ తేదీన తన మొబైల్ ఫోను నుంచే నిందితుడు ఫోన్ చేశాడని ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉషా రంగనాని తెలిపారు. ఫోన్ చేసి బెదిరించిన తర్వాత ఫోన్ స్విచాఫ్ చేశాడని, దంతో అతడిని ట్రేస్ చేయడం కష్టంగా మారిందని అందుకే ఆలస్యమైందని తెలిపారు. కాల్ వచ్చిన నంబర్ అడ్రస్ బిహార్ రాష్ట్రంలో ఉండటంతో అక్కడకు వెళ్లి వివరాలు తెలుసుకున్నామని, ఆ తర్వాత ఎట్టకేలకు నిందితుడుని అరెస్టు చేసినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments