Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

ఐవీఆర్
శుక్రవారం, 28 మార్చి 2025 (12:09 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పురితోట గ్రామంలో పరువు హత్య జరిగింది. తన కుమార్తెను ప్రేమించాడన్న ఆగ్రహంతో అమ్మాయి తండ్రి యువకుడిని గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారి ఉలిక్కిపడింది.
 
కాగా గత కొన్ని నెలలుగా పూరెల్ల సాయికుమార్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి తండ్రికి తెలిసింది. దీనితో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు గొడ్డలి తీసుకుని యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసాడు. దీనితో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments