Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్సిపాల్ కాల్చి చంపిన విద్యార్థి.. మృతుడి బైకుపైనే పరారీ...

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (08:44 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ విద్యార్థి పాఠశాల హెడ్మాస్టర్‌ (ప్రిన్సిపాల్)ను కాల్చి చంపేశాడు. ఆ తర్వాత మృతుడు బైకుపైనే పారిపోయాడు. తలకు గురిపెట్టి కాల్చడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతుడుని సురేంద్ర కుమార్ సక్సేనా (55)గా గుర్తించారు. ధమోరా ప్రభుత్వం హయ్యర్ సెకండరీ పాఠశాలలో హెచ్.ఎంగా పని చేస్తున్నారు. అయినా బాత్రూంలో రక్తపు మడుగులో పడి విగతజీవిగా ఉన్న స్థితిలో గుర్తించారు. 
 
సక్సేనా బాత్రూమ్‌కు వెళ్లిన సమయంలో ఆయన వెనుకనే వెళ్లిన ఓ విద్యార్థి తలకు గురిపెట్టి కాల్చాడు. దీంతో ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాలలో తుపాకీ మోత వినిపించడంతో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు హడలిపోయారు. నిందితుడైన 12వ తరగతి విద్యార్థి.. మృతుడు బైకుపైనే పారిపోయాడు. 
 
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పారిపోయిన నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, నిందితుడుతో కలిసి మరో విద్యార్థి కూడా పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వారిద్దరి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments