Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితులిద్దరూ ఒకే స్త్రీతో అక్రమ సంబంధం, హత్య చేసి పరారైన ఫ్రెండ్

Webdunia
బుధవారం, 27 జులై 2022 (18:02 IST)
ఒకే స్త్రీతో ఇద్దరు స్నేహితులు అక్రమ సంబంధం పెట్టుుకున్నారు. ఇది ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు-ఆళ్లవారిపాలెంలో జరిగింది.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న 38 ఏళ్ల శ్రీనివాసరెడ్డి భద్రిరాజుపాలెంకి చెందిన శ్రీకాంత్ రెడ్డి ఇద్దరూ స్నేహితులు. ఐతే శ్రీకాంత్ రెడ్డికి ఆళ్ల మిధునతో అక్రమ సంబంధం వుంది. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి తరచూ స్నేహితుడి ఇంటికి వస్తూ అతడు కూడా మిధునతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై స్నేహితుల మధ్య తేడాలు వచ్చినట్లు సమాచారం.

 
సోమవారం నాడు రాత్రివేళ శ్రీనివాసరెడ్డి మిధున ఇంటికి వెళ్లాడు. ఐతే తెల్లవారు జామున అతడు శవమై తేలాడు. అతడిని గొడ్డలి, కత్తితో దారుణంగా నరికి హత్య చేసారు. అతడి స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డి ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి మిధునతో కలిసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments