గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

ఠాగూర్
మంగళవారం, 15 జులై 2025 (14:15 IST)
ఏపీలోని కడప జిల్లా గండికోటలో ఓ యువతి అనుమానాస్పదంగా మృతిచెందింది. ఓ యువకుడితో కలిసి పల్సర్ బైకులో గండికోటకు వచ్చిన ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ యువతిని తీసుకొచ్చిన యువకుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
సోమవారం సాయంత్రం సదరు యువతి ఒక యువకుడితో కలిసి పల్సర్ బైకుపై గండికోటకు వచ్చింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. తీరా చూస్తే ఆమె అనుమానాస్పదంగా శవమై కనిపించింది. ఈ మృతదేహాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని ప్రొద్దుటూరుకు చెందిన వైష్ణవిగా గుర్తించారు. ఆమె ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ విద్యాభ్యాసం చేస్తున్నట్టు తేలింది. 
 
మరోవైపు, యువతిని బైకుపై తీసుకొచ్చిన యువకుడుపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె వేసుకున్న దుస్తులతోనే గొంతు బిగించి హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. వైష్ణవితో వచ్చిన యువకుడు కనిపించకుండా పోవడం, పైగా తిరిగి వెళ్లేటపుడు అతను ఒక్కడే వెళ్లడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments