Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ ఉమెన్స్ డే : నెల్లూరులో బ్రిటన్ మహిళపై అత్యాచారం

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (18:01 IST)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. నెల్లూరు జిల్లాలోని సైదాపురం పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
నెల్లూరు జిల్లాకు సమీపంలోని సైదాపురం సమీపంలోని రూపూరు రోడ్డులో బ్రిటన్ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెనువెంటనే కేసు రంగంలోకి దిగి నిందితుల ఆచూకీ కోసం విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తరుణంలో విదేశీ మహిళపై అత్యాచారం జరగడం స్థానికంగా కలకలం చెలరేగింది. దీంతో పోలీసులు సీరియస్‌గా తీసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments