Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

ఐవీఆర్
బుధవారం, 9 ఏప్రియల్ 2025 (16:37 IST)
మొబైల్ ఫోన్ దొంగలు రైల్వే స్టేషన్లలో కాచుకుని కూర్చుంటారు. అలా బండి బయలుదేరుతూ వుండగా... కిటికీ పక్కనో లేదంటే డోర్ వద్దనో సెల్ ఫోనులో మాట్లాడేవారి ఫోన్లను కొట్టేస్తుంటారు. అలా వేలమంది ప్రయాణికుల నుంచి వారి సెల్ ఫోన్లను తస్కరించే దొంగల ముఠా బీహారులోని పాట్నా రైల్వే స్టేషను వద్ద మరోసారి ఫోన్లను కొట్టేసేందుకు ప్రయత్నించింది.
 
ఈ ప్రయత్నంలో ఓ దొంగ ప్రయాణికుల చేతికి దొరికిపోయాడు. కదిలి వెళుతున్న రైలు వెంట పరుగుపెడుతో బయట నుంచి కిటికీ లోపల చేయి పెట్టి సెల్ ఫోన్ దొంగిలించబోయాడు. ఐతే సదరు ప్రయాణికులు ఆ దొంగను అత్యంత చాకచక్యంగా పట్టేసారు. అతడిని వదల్లేదు. దీనితో అతడు కిలో మీటరు మేర రైలుతో వేలాడుతూ ప్రయాణించాడు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments