Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

సెల్వి
బుధవారం, 9 ఏప్రియల్ 2025 (16:32 IST)
ఢిల్లీ నుండి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI2336లో ఒక ప్రయాణికుడు బ్రిడ్జిస్టోన్ మేనేజింగ్ డైరెక్టర్‌పై మూత్ర విసర్జన చేశాడు. తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి భారతీయ పౌరుడని రిపబ్లిక్ టీవీ నివేదించింది.
 
టైర్ల తయారీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎయిర్‌లైన్ నుండి క్షమాపణలు కోరింది. ఈ సంఘటన ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో జరిగింది. ఈ సంఘటన గురించి ఎయిర్‌లైన్స్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కి తెలియజేసింది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 
ఎయిర్ ఇండియాలో ఇలాంటి ఘటనలు కొత్తవేమీ కాదు. విమాన ప్రయాణీకులను నియంత్రించడానికి మరింత సమగ్రమైన మార్గదర్శకాలను రూపొందించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్రాన్ని- విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏని ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments