Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని గంటల్లో ముహూర్తం.. పెళ్లి మండపంలో వరుడు మృతి!

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (09:04 IST)
మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సిన వరుడు గుండెపోటుతో పెళ్లి మండపంలోనే కన్నుమూశారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉట్నూరు పట్టణంలోని రావుల శంకరయ్య - భూలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు రావుల సత్యనారాయణ చారి (34) అనే వ్యక్తిగి జగిత్యాలజిల్లా మెట్‌పల్లికి చెందిన ఓ యువతితో గురువారం ఉదయం వివాహం జరగాల్సివుంది. బుధవారం అర్థరాత్రి వరకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన వరుడు.. ఉన్నట్టుండి ఒక్కసారిగా కప్పకూలిపోయాడు. 
 
దీన్ని గమనించిన స్నేహితులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పెళ్లి బాజాలు మోగాల్చిన ఇంటిలో చావుడప్పాలు మోగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments